Kshetrayanam
భారతదేశంలోని పుణ్యక్షేత్రాల చరిత్ర, విశేషాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాలను తెలిపే మీ క్షేత్రాయణం.
భారతదేశంలోని పుణ్యక్షేత్రాల చరిత్ర, విశేషాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాలను తెలిపే మీ క్షేత్రాయణం.
శ్రీవారికి మట్టి కుండ పెంకులోనే నైవేద్యం ఎందుకు? కలియుగ వైకుంఠం అని పిలవబడే తిరుమల క్షేత్రం అనంతమైన మహిమలకు నిలయం. అక్కడ స్వామివారికి జరిగే కైంకర్యాలు, అలంకారాలు అన్నీ అత్యంత వైభవంగా జరుగుతాయి. అయితే, కోట్లాది రూపాయల ఆభరణాలు ధరించే ఆ వేంకటేశ్వరుడికి నిత్యం ఒక మట్టి కుండ పెంకులో నైవేద్యం పెడతారనే విషయం మీకు తెలుసా? దీని వెనుక ఉన్న …
Read more